Home » naxals
ఛత్తీస్గఢ్ అడవుల్లో తాజాగా చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయారు.
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు.
మహారాష్ట్ర సరిహద్దులోని టేకేమాటా సమీపంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.
కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ పర్వంలో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో మంగళవారం పోలింగ్ ప్రారంభం అయిన గంటలోపే తొండమార్క ప్రాంతంలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.....
బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది తమ బేస్ ఏరియాలోకి ప్రవేశించవద్దని బీజాపూర్లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లు ఇచ్చిన కరపత్రాలపై పోలింగ్ సిబ్బంది తమ ఏరియాలోకి రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు
ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఓ గ్రామ సర్పంచ్ను దారుణంగా హత్య చేశారు.
సిద్దిపేట జిల్లా గంగపురంకు చెందిన మాజీ జన శక్తినేత మూర్తి శ్రీనివాసరెడ్డి @ యాదన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.