Home » Nellore
లోకేష్ విడుదల చేసిన ఆస్తుల్లో దొంతాలిలో 25 ఎకరాల భూమి తనదేనని.. దాని విలువ రూ.5 కోట్లు అని పేర్కొన్నారు. తాను మంత్రి అయ్యాక రూ.6 కోట్ల విలువైన భూమిని విక్రయించానని చెప్పారు.
రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన అస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటిస్తే.. అర గంటలో సింగిల్ గా వస్తానని ప్రకటించారు.
నెల్లూరుని వైసీపీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ భూదందాలపై ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు.
Nara Lokesh : జగన్ అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీ లేని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదు.
నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. హాఫ్ నాలెడ్జ్ సిల్లీ బచ్చా ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. అభివృద్ధి మీద చర్చ అనగానే తోకముడిచాడు. సిల్లీ బచ్చా సీటు గల్లంతు అ�
లోకేష్ సిల్లీ బచ్చా, ఆఫ్ టికెట్ లోకేష్కి మాట్లాడటం కూడా రాదు. మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనీ చేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారు. తన కొడుకు అక్షరాబ్యాసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేష్
టీడీపీ హయాంలో చాలా డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవని, ఇపుడు అన్నిటినీ మూసేశారని తెలిపారు.
హాఫ్ నాలెడ్జ్ వ్యక్తికి ఇరిగేషన్ శాఖ ఇచ్చారని నారా లోకేశ్ మండిపడ్డారు.
Somireddy Chandra Mohan Reddy : రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి..
Nedurumalli Ramkumar Reddy : నా తండ్రి జనార్ధన్ రెడ్డి మిమ్మల్ని కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి రాజకీయ భిక్ష పెట్టారు.