Home » New Cases
కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన భారత్ గత కొన్ని రోజులుగా ఊపిరి తీసుకుంటోంది. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. సెకండ్ వేవ్ లో ఎన్నో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయిన క్రమంలో తగ్గుతున్న కరోనా కేసులు కాస్త ఊరట క
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే 20 వేల కేసులకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 12 వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల 18 వేల 285 మందికి కరోనా సోకింది. 99 మంది చనిపోయారు.
ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతుండడం కలవర పెడుతోంది.
COVID-19 Cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రమాదకరంగా మారుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు. గత 24 గంటల వ్య
గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అటు పాజిటివ కేసులతో పాటు..మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది.
October Sees First Monthly Fall In India భారత్ లో కరోనా ఉధృతి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ లో కొత్త కేసుల విషయంలో దాదాపు 30 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం రోజుకు 50 వేలలోపే దేశంలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. సెప్ట