Home » New Cases
భారత్లో CORONA తగ్గుముఖం పట్టిందా..? ఇన్నాళ్లు వీరవిహారం చేసిన మహమ్మారి ఇప్పుడు తోక ముడిచిందా..? ఆరు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం దేనికి సంకేతం..? మరోవైపు రికవరీ రేటు కూడా అంతకంతకు పెరగడం శుభపరిణామం అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా కోరల్ల�
Corona : తెలంగాణలో కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,239 కేసులు నమోదయ్యాయని, 2,281 మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య �
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�
భారతదేశంలో ఇప్పటివరకు 25 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 50 వేల మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 63 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో 944 మంది చనిపోయారు. అమ�
భారతదేశంలో ఇప్పటివరకు 24 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా వైరస్ మన దేశంలోనే వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 67 వేల కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 942 మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు
భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటివరకు 21 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 21 లక్షల 53 వేల 11 మందికి కరోనా సోకింది. వీరిలో 43,379 మంది మరణించగా 14 ల�
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తుంది. బ్రెజిల్లో లేటెస్ట్గా 841 మంది చనిపోయిన తరువాత, మొత్తం మరణాల సంఖ్య లక్ష దాటింది. అదే సమయంలో, భారత్ మరియు అమెరికాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు ప్రపంచవ్యాప్తంగా 2.61 లక్షల కొ�
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇవాళ కరోనా వైరస్ వల్ల తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కరోనా సోకిన వారి సంఖ్య 1.84 కోట్లు దాటింది. భారత్, అమెరికా మరియు బ్రెజిల్లో కరోనా కేసుల సంఖ్య మరియు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1.99 లక్షల కొ
కరోనా వైరస్ ఊహించనదాని కంటే చాలా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంగా మారిపోయింది. గత 24 గంటల్లో ప్రపంచంలో 2.12 లక్షల కొత్త కేసులు నమోదవగా ఇదే సమయంలో 3,989 మంది చనిపోయారు. కరోనా డేటాను పర్యవేక్షిస్తున్న వరల్డ్మీటర్ వెబ్సైట్ ప్రకారం, ప్రపంచవ్యాప�
తెలంగాణలో కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు రికార్డువుతున్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ 2020, జులై 25వ తేదీ శనివారం విడుదల చేయలేదు. కొత్తగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. �