Home » New Cases
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా విజృంభిస్తోంది. ధారావిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు ఇప్పటికే ఈ మురికివా�
ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల్లో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 266కు పెరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 56 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఇక నెల్లూరులో 34, గుంటూరు జ�
చైనాలోని హుబే రాష్ట్రంలోని వుహాన్ సిటీలో దాదాపు మూడు నెలల క్రితం కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ జన్మస్థానం ఎక్కడో చెప్పడం కష్టంగానే ఉన్నది. ఆ వైర�
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా భారత్ లోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో 9 కేసులు నమోదు అయ్యాయి.