New Cases

    ఢిల్లీలో కరోనా తగ్గుముఖం..వైరస్ కట్టడికి కేజ్రీ సర్కార్ ఏం చేసింది ?

    July 24, 2020 / 11:36 AM IST

    యావత్‌ దేశాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా కట్టడిలో దేశ రాజధాని ఢిల్లీ… ముందంజలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశ రాజధానిలో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. AAP పార్టీ నేతృత్వంలోని Arvind Kejriwal సర్కార్‌.. పక్కా ప్రణాళికలతో R

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం : కొత్తగా 1296 కేసులు

    July 20, 2020 / 06:27 AM IST

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�

    కరోనా అప్‌డేట్: దేశంలో కొత్తగా 39వేల కేసులు..

    July 19, 2020 / 11:04 AM IST

    భారతదేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. దేశంలో సోకిన వారి సంఖ్య ఇప్పుడు ఒక మిలియన్ దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 10 లక్షల 77 వేల 618 మందికి కరోనా సోకింది. వీరిలో 26,816 మంది మరణించగా, 6 లక్షల 77 వేల 422

    ఏపీలో కరోనా 1935 కొత్త కేసులు..1052 డిశ్చార్జ్

    July 14, 2020 / 06:01 AM IST

    ఏపీలో కరోనా ఆగడం లేదు. రోజు రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా..కోలుకున్న వారి సంఖ్య అధికమవుతోంది. పలు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2020, జులై 13వ తేదీ 19, 247 మందికి పరీక్�

    తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు… ఎనిమిది మంది మృతి

    July 10, 2020 / 11:43 PM IST

    తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 32,224 కు చేరింది. మొత్తం కరోనా సోకి 339 మంది మృతి చెందారు.

    24గంటల్లో 24వేలకు పైగా కేసులు.. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియానే!

    July 5, 2020 / 10:47 AM IST

    అమెరికా, బ్రెజిల్ తరువాత భారతదేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఆరున్నర లక్షలకు మించిపోయింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 6 లక్షల 73 వేల 165 మందిక�

    ఏపీలో కరోనా @ 2137 : కొత్త కేసులు 48

    May 13, 2020 / 06:11 AM IST

    ఏపీలో మాత్రం కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్‌లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా..  గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలే�

    ఏపీలో కరోనా..43 కొత్త కేసులు..@ 1930 కేసులు

    May 9, 2020 / 07:07 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 2020, మే 09వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 54మందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కోవిడ్‌ కేసుల సంఖ్య 19 వందల 30కు చేరుకుంది.

    ఏపీలో కరోనా ఫీవర్ : 39 కొత్త కేసులు

    April 22, 2020 / 12:47 AM IST

    ఏపీలో ఇంకా కరోనా వీడడం లేదు. విస్తృతంగా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం నుంచి ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్త

    వేల సంఖ్యలో కోలుకుంటున్న పేషెంట్లు.. కరోనాను ఎదురించడంలో ఇండియా ముందంజ

    April 19, 2020 / 12:16 PM IST

    ఇండియాలో కరోనా వైరస్ కేసులు 15వేల 712కు చేరాయి. ఆదివారం నాటికి 505 మంది మృత్యువాత పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2వేల 230 కేసులు ప్రాణాంతక వ్యాధి నుంచి రికవరీ అయినట్లు సమాచారం. వైరస్ ను అడ్డుకోవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చర్యలను �

10TV Telugu News