Home » new COVID cases
తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం తమిళనాడు ప్రభుత్వం రాష్టవ్యాప్తంగా రేపు పూర్తి లౌక్ ప్రకటించింది.
భారత్ లో కరోనా మూడో దశ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కరోనా విలయతాండవం రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2లక్షల 71వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో
కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. 33 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు 10వేలకు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఢిల్లీలో కొత్తగా 1313 కోవిడ్ కేసులు నమోదయ్యాయి
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. రోజురోజుకీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఐరోపా దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఫ్రాన్స్లో కరోనా కల్లోలం రేపుతోంది.
ఒమిక్రాన్ కేసుల్లో అగ్రస్థానంలో ఢిల్లీ
దేశంలో కరోనా కేసులు మరోసారి ప్రజలను భయపెట్టేస్తున్నాయి.
: బ్రిటన్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1లక్షా 6వేల 122 కోవిడ్ కేసులు,140 మరణాలు నమోదయ్యాయి.