Home » New Delhi
అనంతరం ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు.
గత కొన్నేళ్లు మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వ్యూహంతో ఇప్పటికే వామపక్ష తీవ్రవాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
YS Jagan: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గాలి నాణ్యత కొరవడటంతో వాయు కాలుష్యం నిరోధానికి సర్కారు చర్యలు చేపట్
కోర్టులో న్యాయవాదులు న్యాయమూర్తులను 'మై లార్డ్' లేదా 'యువర్ లార్డ్ షిప్స్' అని సంబోధిస్తారు. ప్రస్తుతం అది ఆచరణలో లేకపోయినా అలవాటు మానని న్యాయవాదులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్ నరసింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, “సమయం రానివ్వండి. దేశ ప్రజలు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందనేది కేసీ వేణుగోపాల్ చెప్పారు.
UK ప్రధానమంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దర్శనం అనంతరం రిషి సునక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పెట్రోల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ కలిపేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
పలు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలి రోజు జీ20 సదస్సు ముగిసింది.