-
Home » NIA
NIA
ఢిల్లీ పేలుడుకు ముందే భారత్పై దాడులకు.. హమాస్ తరహా వ్యూహ రచన.. భయంకర నిజాలు వెల్లడి
జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశానికి డ్రోన్ను పంపి భారీ స్థాయిలో ప్రాణనష్టం కలిగించాలన్నదే వారి ప్లాన్.
ధర్మవరం ఉగ్రలింకుల కేసు.. నూర్ వాట్సాప్ గ్రూపుల పరిశీలన.. ఉగ్రవాదులతో ఏం చర్చించాడంటే..
ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. 4 రోజుల క్రితం నూర్ ను అదుపులోకి.. (Dharmavaram Terror Links Case)
ఏపీలో ఉగ్ర కలకలం.. యువకుడు అరెస్ట్.. ఏకంగా 29 టెర్రరిస్ట్ గ్రూపుల్లో మెంబర్.. ఇంకా..
దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్.. స్థానిక యువతను టెర్రరిజంవైపు మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు.
పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు.. ఎన్ఐఏతో కలిసి విచారించనున్న పోలీసులు
ఉగ్ర కుట్రదారులు సిరాజ్, సమీర్ లను ఐదు రోజులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో కలిసి పోలీసులు విచారించనున్నారు.
దేశవ్యాప్తంగా బయటపడుతున్న పాకిస్థాన్ స్పై నెట్వర్క్
పాకిస్థాన్తో సంబంధం ఉన్న స్పై నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో 12 మందిని అరెస్టు చేశారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో... ఇద్దరు ఐసిస్ (ISIS) అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
జకార్తా నుంచి భారత్కు వచ్చిన ఐసిస్ సభ్యులు
జమ్మూలోనే పహల్గాం దాడి నిందితులు!
టెర్రరిస్టులు ఇండియా దాటి వెళ్లలేదని భావిస్తున్న NIA
పహల్గాం దుశ్చర్య మొత్తం వీడియో రికార్డ్.. చెట్టెక్కి రికార్డ్ చేసిన రీల్స్ వీడియోగ్రాఫర్..
కాల్పులు మొదలవగానే అతడు పారిపోయాడు. ఓ చెట్టెక్కి దాక్కున్నాడు.
ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవూర్ రాణాకు మరణశిక్ష విధించాలి- కసబ్ కేసులో సాక్షి డిమాండ్
పాకిస్తాన్ కి చెందిన లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ముంబైలో ఈ దాడులకు పాల్పడ్డారు.
దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు.. రేపే హైకోర్టు తీర్పు..
ఈ కేసులో యాసిన్ భత్కల్ ను కీలక సూత్రధారిగా గుర్తించింది.