Home » NIA
ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. 4 రోజుల క్రితం నూర్ ను అదుపులోకి.. (Dharmavaram Terror Links Case)
దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్.. స్థానిక యువతను టెర్రరిజంవైపు మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు.
ఉగ్ర కుట్రదారులు సిరాజ్, సమీర్ లను ఐదు రోజులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో కలిసి పోలీసులు విచారించనున్నారు.
పాకిస్థాన్తో సంబంధం ఉన్న స్పై నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో 12 మందిని అరెస్టు చేశారు.
జకార్తా నుంచి భారత్కు వచ్చిన ఐసిస్ సభ్యులు
టెర్రరిస్టులు ఇండియా దాటి వెళ్లలేదని భావిస్తున్న NIA
కాల్పులు మొదలవగానే అతడు పారిపోయాడు. ఓ చెట్టెక్కి దాక్కున్నాడు.
పాకిస్తాన్ కి చెందిన లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ముంబైలో ఈ దాడులకు పాల్పడ్డారు.
ఈ కేసులో యాసిన్ భత్కల్ ను కీలక సూత్రధారిగా గుర్తించింది.
ఐసిస్ పుణె మ్యాడుల్ లో పని చేశాడు రిజ్వాన్. ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీ చేశారు.