Night

    Telangana Corona కేసులు..జిల్లాల వారీగా పూర్తి వివరాలు

    September 19, 2020 / 10:19 AM IST

    Stay Home Stay Safe : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,151 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,37,508గ�

    రాత్రి 9.30 గంటల వరకు వైన్ షాపులకు పర్మిషన్

    July 2, 2020 / 01:58 AM IST

    కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా మొదటగా మద్యంషాపులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత లాక్ డౌన్ సడలింపులో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులకు పర

    విశాఖ గ్యాస్ లీక్..భయపడొద్దు : బాధిత గ్రామంలో ఏపీ మంత్రుల నిద్ర

    May 12, 2020 / 02:34 AM IST

    మేమున్నాం..భయపడొద్దు..ఇక్కడే తింటాం..ఇక్కడే పడుకుంటాం..ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వడమే కాదు..బాధిత గ్రామాల్లోనే మంత్రులు బస చేయడం గమనార్హం. మంత్రులు బోత్స సత్యానారాయణ,

    రాత్రంతా కారులోనే, డాక్టర్ కుటుంబంతో అమానుషంగా ప్రవర్తించిన గ్రామస్తులు

    May 11, 2020 / 04:22 AM IST

    ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర

    ఆ క్షణం కోసం ఆసక్తిగా : దీపాలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు

    April 5, 2020 / 05:37 AM IST

    కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �

    తెలంగాణాలో కర్ఫ్యూ ..7 PM To 6 AM

    March 24, 2020 / 02:45 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారిని ప్రారదోలడానికి కేసీఆర్ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రజలు దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

    వీడియో చిక్కులు : జైలులో నిద్ర పట్టలేదు – పాయల్ రోహత్గి

    December 19, 2019 / 03:31 AM IST

    రాత్రి భయంతో జైలులో నిద్ర కూడా పట్టలేదు..జైల్లో చాలా భయపడ్డాను..జైలు నుంచి బయటకు రావడంతో చాలా హ్యాపీగా ఉందంటోంది నటి పాయల్ రోహత్గి. గాంధీ – నెహ్రూ కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో రాజస్థాన్ పోలీసులు అరెస్టు

    పడిపోతున్న ఉష్ణోగ్రతలు..ఇవాళ కూడా వాన కురిసే అవకాశం

    January 28, 2019 / 04:16 AM IST

    హైదరాబాద్ : వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరంలో ఛేంజేస్ అవుతుండడంతో  నగర ప్రజలు అల్లాడుతున్నారు. ఒకవైపు చలి..మరోవైపు వర్షం పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ్లలో

10TV Telugu News