Home » NIMS
లాంగ్ కోవిడ్ లక్షణాల వల్ల రక్తనాళాలతో ముడిపడిన వివిధ సమస్యలు తలెత్తవచ్చు. పేగులకు రక్తప్రసారాన్ని తీసుకెళ్లే సిరలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా కంటిచూపు పోవడం, గుండెపో
తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ఈ కోర్సులకు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శీటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ (బీపీటీ) ఉత్తీర్ణులై ఉండాలి. సె
హైదరాబాద్ కి చెందిన నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మన హైదరాబాదీ వైద్య నిపుణులు. గత కొంత కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్
నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తి�
హైదరాబాద్ నిమ్స్లో ఘరానా మోసం వెలుగుచూసింది. వైద్యం కోసం వచ్చిన ఒక వికలాంగుడైన రోగితో నిమ్స్ వైద్యులు ప్రయివేట్ హాస్పిటల్కు ఫీజు కట్టించారు.
Drug scandal in wellness center : టెన్టీవీ ప్రసారం చేసిన హైదరాబాద్ వెల్నెస్ సెంటర్లలో మందుల కుంభకోణంపై ఉన్నతాధికారుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే కాలం చెల్లిన మందులను తరలించిన వెల్నెస్ సెంటర్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి సమాచారం రాబట్టే పనిలో అధికారులు ని�
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. నిన్న ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇక 14 రోజుల అబ్జర్వేషన్ తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నట్లు వైద�
కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఆగస్ట్ లో వచ్చేస్తుంది సెప్టెంబర్ లో వచ్చేస్తుందనే వార్తలు రోజూ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్
దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న తొలి కరోనా వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నిమ్స్ లో(నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. సోమవారం(జూలై 20,2020) ని�
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్�