Nirbhaya case

    నిర్భయ దోషులకు ఉరి…ప్రత్యక్షప్రసారం

    January 10, 2020 / 01:16 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు పటియాలా కోర్టు ఈ నెల 22న కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలను మీడియాలో ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని ఎన్జీవో సంస్థ కేంద్ర సమాచార శాఖ(I&B)ను

    నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వినయ్ శర్మ

    January 9, 2020 / 07:18 AM IST

    నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.

    మీరట్ నుంచి తలారీ,బీహార్ నుంచి ఉరితాళ్లు…22ఉదయం నిర్భయ దోషులకు ఉరి

    January 7, 2020 / 03:40 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ ఇవాళ(జనవరి-7,2020)పటియాలా కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు జనవరి-22 ఉదయం 7గంటలకు దోషులను ఉరి తీయ�

    నిర్భయ కేసులో కీలక తీర్పు…జనవరి22నే దోషులకు ఉరి

    January 7, 2020 / 11:30 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ అయ�

    డేట్ ఫిక్స్ : నిర్భయ దోషులకు ఒకేసారి ఉరి…ఏర్పాట్లు రెడీ

    January 1, 2020 / 11:56 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉర

    2020లోనే నిర్భయ దోషులకు ఉరిశిక్ష

    December 18, 2019 / 11:14 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార  హత్య కేసులో  దోషులకు ఉరిశిక్ష అమలుపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్‌ కు

    నిర్భయ దోషుల ఉరిని లైవ్‌ లో చూపించాలి : సుప్రీంకోర్టులో PIL

    December 14, 2019 / 02:24 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు హంతకులు ఉరికంబం ఎక్కే సమయం సమీపిస్తోంది. వారి చావు కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు జైలు అధికారులు. ఇందుకోసం బీహార్ లోని బక్�

    డిసెంబర్-18నే…నిర్భయ దోషులకు ఉరిపై ఢిల్లీ కోర్టు

    December 13, 2019 / 06:05 AM IST

    నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను డిసెంబర్ -18,2019కి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. బుధవారం(డిసెంబర్-18,2019)మధ్యాహ్నాం

    డిసెంబరు 16న నిర్భయ హంతకులకు ఉరి!: రేపే విచారణ

    December 12, 2019 / 09:42 AM IST

    2012 డిసెంబరు 16న 23ఏళ్ల నిర్భయను అత్యాచారం చేసిన నలుగురిపై రేపు(డిసెంబరు 13)న విచారణ జరగనుంది. పాటియాలా కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తీహార్ జైలు అధికారులు ప్రత్యేక భద్రతలతో వారిని హాజరుపరచనున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ ఉదంత

    నిర్భయ దోషుల కోసం ఉరితాళ్లు సిద్ధం: ఉరి వేసేది ఎప్పుడంటే?

    December 9, 2019 / 04:20 AM IST

    నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ  క్రమంలోనే నిర్భయ దోషులను వీలైనంత త్వరగా ఉరి తీసేందుకు సిద్ధం అయ్యారు అధికారులు. బీహార్ రాష్ట్ర ఖైదీలు ఈ ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలుల�

10TV Telugu News