Home » Nirbhaya case
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు పటియాలా కోర్టు ఈ నెల 22న కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలను మీడియాలో ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని ఎన్జీవో సంస్థ కేంద్ర సమాచార శాఖ(I&B)ను
నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ ఇవాళ(జనవరి-7,2020)పటియాలా కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు జనవరి-22 ఉదయం 7గంటలకు దోషులను ఉరి తీయ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ అయ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉర
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్ కు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు హంతకులు ఉరికంబం ఎక్కే సమయం సమీపిస్తోంది. వారి చావు కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు జైలు అధికారులు. ఇందుకోసం బీహార్ లోని బక్�
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను డిసెంబర్ -18,2019కి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. బుధవారం(డిసెంబర్-18,2019)మధ్యాహ్నాం
2012 డిసెంబరు 16న 23ఏళ్ల నిర్భయను అత్యాచారం చేసిన నలుగురిపై రేపు(డిసెంబరు 13)న విచారణ జరగనుంది. పాటియాలా కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తీహార్ జైలు అధికారులు ప్రత్యేక భద్రతలతో వారిని హాజరుపరచనున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ ఉదంత
నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే నిర్భయ దోషులను వీలైనంత త్వరగా ఉరి తీసేందుకు సిద్ధం అయ్యారు అధికారులు. బీహార్ రాష్ట్ర ఖైదీలు ఈ ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలుల�