Nirbhaya case

    నిర్భయ కేసు : ఆ ముగ్గురిని ఉరితీయొచ్చన్న కేంద్రం

    January 31, 2020 / 07:44 AM IST

    ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.

    నిర్భయ దోషులకు ఉరి వేయటానికి తలారి పవన్ జల్లాద్ ట్రయల్స్

    January 31, 2020 / 07:39 AM IST

    నిర్భయ దోషులను  ఉరి తీసేందుకు తలారి మనోజ్ జల్లాద్ తీహార్ జైల్లో  ట్రయల్స్ నిర్వహిస్తున్నాడు. ఉరి నుంచి తప్పించుకునే నిర్భయ హత్యాచారం దోషులు నానా యత్నాలు చేస్తున్నారు. కానీ వారి ఉరి తప్పించుకునే పరిస్థితులు కనిపించటంలేదు. ఈ క్రమంలో ముఖే�

    నిర్భయ కేసు..ఉరి బిగిసేనా? : తీహార్‌కు చేరుకున్న తలారీ

    January 31, 2020 / 12:59 AM IST

    నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 1న నలుగురు దోషుల్ని ఉరి తీయాలంటూ పటియాలా హౌస్‌కోర్ట్‌ డెత్‌ వారెంట్‌ జారీ చేయడంతో… అందుకోసం తీహార్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరిశిక్ష అమలుకు కేవలం ఒక

    నిర్భయ కేసు..ఇక ఉరే : ముఖేశ్ పిటిషన్ కొట్టివేత

    January 29, 2020 / 05:11 AM IST

    నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసేందుకు రోజులు దగ్గర పడుతున్నాయి. కానీ ఉరి శిక్ష నుంచి తప్పించుకొనేందుకు మాత్రం నిందితులు తప్పించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీన నలుగురు నిందితులకు (ముకేశ్ కుమార్, అక్షయ్, వినయ్

    ఉరి తప్పించుకునేందుకు ఎత్తు :నిర్భయ కేసు.. వినయ్ శర్మపై విష ప్రయోగం

    January 25, 2020 / 08:35 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సిద్ధం అయిపోయారు అధికారులు. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ..  ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం 6గం�

    మైనర్ అంటూ నిర్భయ దోషి పిటిషన్…కొట్టేసిన సుప్రీం

    January 20, 2020 / 12:04 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా ఫైల్ చేసిన పిటిషన్‌ ను సోమవారం(జనవరి-20,2020)సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్‌ అని పవన్‌ పిటి�

    నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు ఉరి

    January 17, 2020 / 11:23 AM IST

    నిర్భయ కేసులో దోషులైన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరి వేయనున్నట్లు ఢిల్లీ కోర్టు వెల్లడించింది. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా జనవరి 22న వేయాల్సిన ఉరిని వాయిదా వేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు తన ఉరిని వాయిదా వేయాలంటూ ముఖేశ్ సింగ్ పెట్టుకున�

    ఉరి తీయటం అంత ఈజీ కాదు : వేస్తే రూ.25వేలు ఫీజు

    January 17, 2020 / 10:11 AM IST

    నిర్భయ రేపిస్టులకు జనవరి 22న ఉరి తీయనున్నారు. ఈ సందర్భంగా నిర్భయ దోషులకు ఉరి వేయనున్న తలారి పవన్ మీడియాతో మాట్లాడుతూ..ఉరి తీయటం అంత ఈజీ కాదనీ..ఉరి వేసేవారు మానసికంగా..శారీకంగా ధైర్యంగా ఉండాలని..ఉరి వేసే తలారి మానసికంగా సిద్ధంగా ఉండాలని స్పష్టం

    నిర్భయ కేసు…క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

    January 17, 2020 / 07:16 AM IST

    నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ �

    నిర్భయ దోషి పిటిషన్ ను రాష్ట్రపతికి పంపిన హోంశాఖ

    January 17, 2020 / 05:51 AM IST

    నిర్భయ దోషులకు ఉరిశిక్షపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ కుమార్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ పు ఇవాళ(జనవరి-17,2020)కేంద్రహోంశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపిం

10TV Telugu News