Home » nitin gadkari
ఒక సంవత్సరం కాదు…రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు కాదు ఏకంగా 400 సంవత్సరాల కిందట మర్రిచెట్టు అది. దానిని కాపాడుకోవడానికి గ్రామస్తులు ప్రచారం నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మర్రిచెట్టును తీసివేయద్దని అన్న గ్రామస్తుల ఆశ నెరవేరబో
భారతదేశంలో జాయింట్ వెంచర్లతో సహా చైనా కంపెనీలను హైవే ప్రాజెక్టులలో అనుమతించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖలో చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ �
చైనాతో బిజినెస్ చేయకూడదని ప్రపంచదేశాలు భావిస్తున్నాయని,ఇది భారతదేశానికి బ్లెస్సింగ్(ఆశీర్వాదం) అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల రూల్స్ ని సవరించిన విషయం తెలిసిందే. అయిత�
ప్రపంచంలో హిందువుల కోసం ప్రత్యేకంగా ఏ దేశం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్�
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు తాను కూడా ఫైన్ కట్టాల్సివచ్చిందని కేంద్ర రోడ్డు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇటీవల మోటారు వాహనాల చట్టంలో మార్పులు తీసుకువచ్చి, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ జరిమానాలు వడ్డిస
ఎలక్ట్రిక్ మొబిలిటీ తనంతట తానుగా ఊపందుకుంటుందని,అంతేకాకుండా రెండేళ్లలో దేశంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కనుక పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇవాళ(సెప్టెంబ
రైడ్ షేరింగ్ సర్వీసు Ola, Uber రైడర్లపై చార్జీల మోత మోగిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకుంటే అదనపు ఛార్జీల పేరుతో భారీగా దండుకుంటున్నాయి.
కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి విధించే జరిమానాలను గుజరాత్ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద
వాహనదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చట్టం దేశంలోని పలు
కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లో భాగంగా… భారీ జరిమానాలతో ప్రజల జేబులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు వెహికల్ తో రోడ్ పైకి రావాలంటనే భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా ప్రజల నుంచి వెల్లువెత్తున్నాయి. ప్రజల క్షేమాన్�