Home » nitin gadkari
టోల్ గేట్స్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా టోల్ గేట్స్ ఉండవని ప్రకటించారు.
2021-22 బడ్జెట్లో స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని(voluntary vehicle scrapping policy) ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు 15 ఏళ్ల కాలం గడిచాక తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పార�
new GPS based system for tolling: వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిప�
Regional Outer Ring Road : తెలంగాణకు మరో మణిహారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఔటర్ రింగ్రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డుకు జాతీయ హోదాకు తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు�
government key decision on fastag: ఫాస్టాగ్(Fastag). టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా అంటే టైమ్ వేస్ట్ కాకుండా, భారీగా రద్దీని తొలగిచేందుకు, సులభతర చెల్లింపుల కోసం తీసుకొచ్చినదే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్ట
what will happen if fastag is not on vehicle: ఫిబ్రవరి 15.. అంటే నేటి అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇక నుంచి జాతీయ/ రాష్ట్ర రహదారుల టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ లేని వాహనాలకు ప్రత్యేక మార్గం ఉండదు. ఫోర్ వీలర్స్ అన్నీ ఫా�
Old vehicle owners:పాత వాహనాలపై పన్ను విధించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎనిమిదేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయం తీసుకుంది కే�
Vedic Paint made out of cow dung : పెయింట్లలో సంచలనం. ఆవు పేడతో ఓ పెయింట్ను తయారు చేశారు. దీనిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పరిచయం చేశారు. దీనికి వేదిక్ పెయింట్ (Vedic Paint) అని పేరు పెట్టారు. అతి త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గడ్కరి ట్విట్టర�
kanaka durga benz circle flyovers: ఎట్టకేలకు విజయవాడ ప్రజల చిరకాల కల నెరవేరింది. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన కనకదుర్గ, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(అక్టోబర్ 16,2020) వర్చువల్ ద్వారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. రూ
durga temple flyover: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభ తేదీ ఖరారైంది. అక్టోబర్ 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్తో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టులకు