Home » North Korea
కరోనా భయం ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా వైరస్ తమ దేశంలో రాకుండా ఉత్తరకొరియాలో కిమ్ ప్రభుత్వం వేల కిలోమీటర్ల మేర గోడ కడుతోంది. 2020 నుంచి కడుతున్న ఈ గోడకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు బయటకు వచ్చాయి.
2021 డిసెంబర్ నెలలో కొరియా ఫ్యూచర్ అనే ఓ సంస్థ కూడా కిమ్ ఆగడాలపై ఓ నివేదిక విడుదల చేసింది.
Japan: ప్రస్తుతం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.
ఉత్తర కొరియా నుంచి ప్రయోగించిన క్షిపణి బహుశా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అని జపాన్ రక్షణ మంత్రి చెప్పారు. క్షిపణి దాదాపు వెయ్యి కిలో మీటర్లు (620 మైళ్లు) ఎగిరిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది.
నిషేధిత ఆయుధాల పరీక్షలకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఇటు అమెరికా అణ్వస్త్ర సామర్థ్యమున్న బాంబర్లను పంపి, దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు చేస్తోంది.
అమెరికాతో పోరాడేందుకు 8,00,000 మంది తమ పౌరులు స్వచ్ఛందంగా ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తర కొరియా తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులు ఈ మేరకు ఆసక్తి కనబర్చుతున్నారని చెప్పింది. గురువారం ఉత్తర కొరియా హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి పరీక్ష న�
నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష విధించింది ప్రభుత్వం. కిమ్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ లో చదవిన ఓ గూఢాచారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రభుత్వానికి చెందిన టాప్ సీక్రెట్ బ్యూరో 10కి చెందిన పలువురు ఏజ�
ఉత్తర కొరియా చర్యలపై అప్రమత్తంగా ఉన్నామని, ఏవైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే ఎదుర్కోవడానికి అమెరికాతో కలిసి సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షలపై జపాన్ ప్రధాని కిషిదా కూడా స్పందించారు. ఉత్తర కొరియ�
ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు మరింత పెరిగిపోవడంతో ఐదేళ్లలో ఎన్నడూ లేనంత భారీగా ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి అమెరికా, దక్షిణ కొరియా. ఇటువంటి సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన �
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం. ఆహార కొరత అనేది..ఆ దేశానికి కొత్తేమీ కాదు. కానీ.. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే.. అక్కడి పరిస్థితులు దిగజార్చాయ్. వాటి ప్రభావకం ఇప్పుడు తీవ్రంగా కనిప�