Home » Notices
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ అయ్యాయి. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు పంపారు.
Alla Ramakrishna Reddy: రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఫిర్యాదుచేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ కార్యాలయంలో విచారణకు నేడు(18 మార్చి 2021) హాజరుకానున్నారు. ఆళ్ల ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా�
అసలు టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఎందుకు ఇచ్చారు..? ఆ నోటీసుల్లో ఏముంది. చంద్రబాబుపై ఉన్న అభియోగాలేంటి..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు అధికార పార్టీకి, ఎస్ఈసీకి మధ్య కాక పుట్టిస్తున్న సమయంలోనే.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది వైసీపీ. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ మేనిఫెస్టో విడు
Delhi Police notices to farmers’ union leaders : కిసాన్ గణతంత్ర పరేడ్ లో హింసపై రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఘజిపూర్ సరిహద్దు వద్ద భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కార్యాలయానికి నోటీసులు అంటించారు. ఢిల్లీ పోలీసులు మూడు పేజీల నోటీసుల్
High Court notices to Telangana government : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. గోరేటి వెంకన్న, దయానంద, సారయ్యలను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. �
women Activist trupti desai shirdi temple Entry band : షిరిడీ దేవాలయానికి వచ్చే భక్తులు..ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తులనే ధరించి రావాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి దేవాలయం వద్ద పోస్టర్లను కూడా ఏర్పాటు చేసింది కమిటీ. దీన్ని మహిళల అసమానతలపై పోరాడే ప్రముఖ సామ�
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని చేసిన పిటిషన్ న్యాయస్థానం విచారించింది. ఈకేసులో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్తో పాటు 16 మందికి నోటీసులు ఇష్యూ చేసింది. వారంతా వ్యక్తిగతంగా లేదా లాయర్ల ద్వ�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. నిన్న జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించలేద�
టీడీపీ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. అమరావతిలో భూముల కొనుగోలుపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. టీడీపీ హయాంలో లక్ష్మీనారాయణ అల్లుడు శ్రీనివాసరావు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా ఉన్న�