Home » Notices
నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది..
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్కు షాక్ తగిలింది. ఈయన గీతం సంస్థల అధినేత అనే సంగతి తెలిసిందే. రూ. 124.39 కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్య బ్యాంకు నోటీసులు అందచేసింది. హైదరాబాద్ ఆబిడ్స్ బ్రాంచ్లో గాజువాక, భీమిలిలోని భ�
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్ను ఈసీ ఆదేశించింది.
ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రంజన్ గొగొయ్ తన చివరి పనిదినాన్ని ముగించుకున్నారు. రంజన్ గొగొయ్ కి ఇవాళ(నవంబర్-15,2019)చివరి పని దినం కావడంతో ఆయన తన చివరి పని రోజుని ప్రత్యేకంగా ముగించారు. తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేయబోయే ఎస్ఏ బోబ్డేతో ఇవా
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 183 పెట్రోల్ బంకులకు పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు-1,2019నుంచి ఆగస్టు-23,2019 మధ్యలో తెలంగాణలో మొత్తం ఉన్న 2,553 పెట్రోల్ బంకులకుగాను 638 పెట్రలో బంకులలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు �
గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం (మే1, 2019) ఈ నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్
వడగండ్ల వర్షాలతో రబీ సీజన్లో కడగండ్ల పాలైన రైతులకు... ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి.
హైదరాబాద్ : GHMC ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో అయ్యవార్లకు నగరంలో అక్రమ నిర్మాణాల కట్టడాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చేసాయి. ఇళ్ల యజమానులపై పడిపోయారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు లేని అక్రమాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. రాజధానిలోని 1.50 లక్షల కుటుంబాలను హైదరాబ�