Home » ODI world cup
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) జట్టును ప్రకటించింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీలో అంఫైరింగ్ విధులు నిర్వర్తించే వారి జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది.
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్(ODI World Cup)లో పాల్గొనే జట్లు అన్ని ఒక్కొక్కటిగా తమ టీమ్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ (Netherlands) క్రికెట్ బోర్డు తమ జట్టును వెల్లడించింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇండియా పేరును కేంద్ర ప్రభుత్వం భారత్గా మార్చబోతుందని దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న వేళ బీసీసీఐ కార్యదర్శి జైషా (Jay Shah) కి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ విజ్ఞప్తి చేశారు
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనుంది. ఈ క్రమంలో ఈ ప్రపంచకప్లో పాల్గొనే దక్షిణాఫికా (South Africa) జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భారత జట్టును ప్రకటించింది.
సాధారణంగా భారత్, పాకిస్తాన్ జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. అది కూడా వన్డే ప్రపంచకప్(ODI World Cup)లో దాయాదుల మధ్య పోరంటే ఆ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టెస్టులు, వన్డేలు, టీ20లు ప్రస్తుతం క్రికెట్ ఆటలో అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఫార్మాట్లు. వీటిలో పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఏ ఫార్మాట్ అంటే ఇష్టమో మీకు తెలుసా..?
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీకి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది.