Home » ODI
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోస
India-England tour schedule : త్వరలో ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు మొదలు కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు క్రికెట్ మ్యాచ్లు వాయిదా పడగా.. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో ఆట మొదలు కాబోతుంది. ఈ మేరకు ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను బీసీసీఐ విడుద
India vs Australia 2nd ODI : ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత్.. రెండో ఫైట్కు సిద్ధమైంది. అయితే సిరీస్ రేసులో నిలవాలంటే 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం జరిగే మ్యాచ్లో కోహ్లీసేన తప్పక విజయం సాధించాలి. తొలి మ్యాచ్లో చేసిన తప్పిదాలు రెండో మ్యాచ్లో ర�
ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఇచ్చిన విరాళాలు రూ.103 కోట్లు దాటినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన వ్యక్తిగతంగా పొదుపు చేసిన డబ్బు, కానుకలు వేలం వేయడం ద్వారా వచ్చిన ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించాయి. �
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అంటే మామూలుగా అభిమానులతో స్టేడియం కిక్కిరిపోతుంది. కానీ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది.
ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో.. భారత్ ముందు 274 పరుగుల టార్గెట్ ఉంచింది న్యూజిలాండ్. టాస్ గెల్చిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలు బ్యాటింగ్ చేసిన
టీ20 గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. తొలి వన్డేలోనూ అద్భుతమైన బ్యాటింగ్ తీరు కనబరిచింది. ఆరంభంలో ఆచితూచి ఆడినా ఇన్నింగ్స్ మధ్యలో ఊపందుకుని కివీస్ ముందు 348పరుగుల టార్గెట్ ఉంచారు. కెప్టెన్ కోహ్లీ(51)అవుట్ అనంతరం స్కోరు బోర్డు పరుగులు పెట�
టీ20 పరాజయం తర్వాత న్యూజిలాండ్ పట్టుదలతో కనిపిస్తుంది. వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి భారత్పై అస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలోనే హామిల్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కివీస్. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(32), పృ
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. న్యూజిలాండ్ పర్యటన నుంచి టీమిండియా ఓపెనర్ రో’హిట్’ శర్మను జట్టు నుంచి తప్పించింది మేనేజ్మెంట్. దిగ్విజయంగా కొనసాగుతూ.. ఐదు టీ20ల్లో గెలిచిన భారత్ ఆదివారం మ్యాచ్ ముగిసిన సమయానికి 5-0తేడాతో విజయభేరీ
వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సొంతగడ్డపైనే సిరీస్ లు పూర్తి చేసుకుని విదేశీ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. జనవరి 24నుంచి కివీస్ గడ్డపై జరగనున్న టీ20లు, వన్డేల కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించింది టీమిండియా మేనేజ్మెంట్. చీఫ్ సెలె�