ODI

    India team: శ్రీలంక టూర్‌కు టీమ్ ఫైనల్.. గబ్బరే కెప్టెన్.. కోచ్‌గా..!

    June 11, 2021 / 06:38 AM IST

    శ్రీలంక టూర్‌కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోస

    కొత్త ఏడాదిలో క్రికెట్ పండుగ : భారత్, ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్

    December 11, 2020 / 08:23 AM IST

    India-England tour schedule : త్వరలో ఇండియాలో క్రికెట్ మ్యాచ్‌లు మొదలు కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు క్రికెట్ మ్యాచ్‌లు వాయిదా పడగా.. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో ఆట మొదలు కాబోతుంది. ఈ మేరకు ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద

    భారత్‌ – ఆసీస్‌ రెండో వన్డే, విజయమే లక్ష్యం

    November 29, 2020 / 08:19 AM IST

    India vs Australia 2nd ODI : ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత్.. రెండో ఫైట్‌కు సిద్ధమైంది. అయితే సిరీస్‌ రేసులో నిలవాలంటే 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన తప్పక విజయం సాధించాలి. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు రెండో మ్యాచ్‌లో ర�

    గంగ, విద్య కోసం…రూ.103 కోట్లు విరాళంగా ఇచ్చిన మోడీ

    September 3, 2020 / 06:55 PM IST

    ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఇచ్చిన విరాళాలు రూ.103 కోట్లు దాటినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన వ్యక్తిగతంగా పొదుపు చేసిన డబ్బు, కానుకలు వేలం వేయడం ద్వారా వచ్చిన ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించాయి. �

    కరోనా ఎఫెక్ట్ : ప్రేక్షకులు లేకుండానే ఆసీస్-కివీస్ వన్డే 

    March 14, 2020 / 03:07 AM IST

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అంటే మామూలుగా అభిమానులతో స్టేడియం కిక్కిరిపోతుంది. కానీ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది.

    కివీస్ తో రెండో వన్డే : భారత్ టార్గెట్ 274

    February 8, 2020 / 05:58 AM IST

    ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో.. భారత్ ముందు 274 పరుగుల టార్గెట్ ఉంచింది న్యూజిలాండ్. టాస్ గెల్చిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలు బ్యాటింగ్ చేసిన

    అయ్యారే..: కివీస్‌కు భారీ టార్గెట్

    February 5, 2020 / 06:01 AM IST

    టీ20 గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. తొలి వన్డేలోనూ అద్భుతమైన బ్యాటింగ్ తీరు కనబరిచింది. ఆరంభంలో ఆచితూచి ఆడినా ఇన్నింగ్స్ మధ్యలో ఊపందుకుని కివీస్ ముందు 348పరుగుల టార్గెట్ ఉంచారు. కెప్టెన్ కోహ్లీ(51)అవుట్ అనంతరం స్కోరు బోర్డు పరుగులు పెట�

    ఆచితూచి ఆడుతున్న భారత్.. ఓపెనర్లు ఔట్

    February 5, 2020 / 03:44 AM IST

    టీ20 పరాజయం తర్వాత న్యూజిలాండ్ పట్టుదలతో కనిపిస్తుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి భారత్‌పై అస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలోనే హామిల్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కివీస్. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(32), పృ

    టీమిండియాకు షాక్: న్యూజిలాండ్ టూర్ నుంచి రోహిత్ శర్మ ఔట్

    February 3, 2020 / 01:00 PM IST

    భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. న్యూజిలాండ్ పర్యటన నుంచి టీమిండియా ఓపెనర్ రో’హిట్’ శర్మను జట్టు నుంచి తప్పించింది మేనేజ్‌మెంట్. దిగ్విజయంగా కొనసాగుతూ.. ఐదు టీ20ల్లో గెలిచిన భారత్ ఆదివారం మ్యాచ్ ముగిసిన సమయానికి 5-0తేడాతో విజయభేరీ

    ధావన్ స్థానంలో పృథ్వీ షా, రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌

    January 22, 2020 / 07:52 AM IST

    వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సొంతగడ్డపైనే సిరీస్ లు పూర్తి చేసుకుని విదేశీ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. జనవరి 24నుంచి కివీస్ గడ్డపై జరగనున్న టీ20లు, వన్డేల కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించింది టీమిండియా మేనేజ్‌మెంట్. చీఫ్ సెలె�

10TV Telugu News