Home » ODI
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ సెంచరీలు బాదారు. 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 107 బంతుల్లో రోహిత్ శర్మ శతకం బాదాడు. వన్డే కెరీర్ లో ర�
అంతర్జాతీయ క్రికెట్కు వెన్ను గాయం కారణంగా కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ రీ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టెస్టుకు ముందే జట్టులోకి తీసుకోవాలని భావించారు. ఆ సమయంలో నిర్వహించి�
వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఒక్క రన్ తేడాతో ఓటమి చవి చూసింది. 226 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు..
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ వన్డేకు వేదిక కానుంది. 1844వ సంవత్సరంలో కెనడాలో అమెరికా, కెనడాలోని బ్రిటిష్ ప్రావిన్స్ జట్టు కలసి తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాయి. 175ఏళ్ల తర్వాత మరోసారి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా ఈ వన్డేకు తొల�
హోమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. ఇప్పటికే 3-0 తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదన్న పట్టుదలతో �
ఫామ్ కోల్పోయాడు పనైపోయింది. ఇక రిటైర్ అవ్వాల్సిందేనని విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు మూయించాడు టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి మరోసారి దూకుడు మొదలెట్టేశాడు. న్యూజిలాండ్తో ఆడుతున్న టీమిండియాలోనూ భాగమ
అడిలైడ్ : మళ్లీ ఆదుకున్నాడు. తానున్నానంటూ…కోహ్లీ నిరూపించాడు. పలు క్లిష్ట సమయాల్లో తనదైన ఆటను ప్రదర్శించి భారత్ని విజయ తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ..ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ సాధించి దూసుకెళుతున్�
కీలక మ్యాచ్లో భారత్ గెలుస్తుందా ? ఎన్నోసార్లు టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడా ?
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20, వన్డేల మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. పేటీఎం హోం సిరీస్ లో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13వరకు ఐదు వన్డేలు, రెండు టీ20 సిరీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి.
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తరువాత చారిత్రక విజయం సాధించిన టీమిండియా విజయన్నా ఆస్వాదిస్తోంది. కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ విజయాన్ని భార్య అనుష్క శర్మ..సహచరులతో కలిసి గెలుపు ఆనందాన్