Home » oil companies
Rising petrol and diesel prices again : పెట్రోల్, డీజీల్ ధరలు రోజురోజుకూ చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే గరిష్టస్థాయికి చేరిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజల్పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారు�
ఇందన ధరలు మండిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో ఉన్నట్టుండి పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆకాశాన్నింటిన ఇందన ధరలతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. మనం ఇంధనంపై ఎక్కువ పన్ను చెల్లిస్తున్నామా? పెట్రోల్, డీజిల్ ధరలు కనీస
పెట్రోల్ పంపు ఓనర్లు లబోదిబోమంటున్నారు. యస్ బ్యాంక్ సంక్షోభం.. చేతిలో డబ్బుల్లేకుండా చేశాయంటున్నారు. ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన డబ్బులు యస్ బ్యాంకులోనే ఉండడంతో దిక్కుతోచని పరిస్థితి. గురువారం యస్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ�
భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో కష్టం వచ్చి పడింది. ఇంధన సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించని కారణంగా దేశంలోని 6 ప్రధాన ఎయిర్ పోర్టులకు
దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.
వాహనదారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పెట్రో ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. కొంతకాలం తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు.. మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా 6వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయల మార్క్ను దాటింది. 2019
ఢిల్లీ: మొన్నటివరకు తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 19 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల తర్వాత.. * ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.26, డీ�