Home » old city
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు. నగరంలో ఉదయం నుంచి సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఏటీఎంలో డబ్బులు మనం ఎంత డ్రా చేసుకుంటే అంతే వస్తాయి. కానీ ఓ ఏటీఎంలో మాత్రం ఏకంగా డ్రాచేసిన దానికి కంటే నాలుగు రెట్లు డబ్బులు వచ్చాయంట..ఓ వ్యక్తి రూ.500లు డ్రా చేస్తే ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువగా రూ.2,500లు వచ్చాయంట..ఈ విషయం ఆనోటా ఈనోటా జనాలకు తెలిసి
ఓల్డ్సిటీకి మెట్రో వచ్చేనా..?
పాతబస్తీలో దారుణం
హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. శుక్రవారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు సీపీ ఆనంద్. అలజడి సృష్టించేందుకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకోవటంతో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొం�
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అలజడి చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా పాతబస్తీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నె
హైదరాబాద్, పాతబస్తీ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలకు బీజేపీనే కారణమని భావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేసి, బీజేపీ తీరును తప్పుబట్టారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలోకి చొరబడ్డ పోలీసులు బలవంతంగా ఆయనను తీసుకెళ్లారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు.. చుట్టుపక్కల షాపుల్ని మూసివేయించారు. అందరినీ రాత్రి ఎనిమిది గంటలలోపే ఇండ్లకు వెళ్లాలని ఆదేశించారు.
హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.