Home » one
ఆటగాళ్లపై కాసుల వర్షం అభిమానులపై వినోదాల వర్షం కురిపించడానికి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకాబోతున్నది. యాబై మూడు రోజుల పాటు సగటు క్రికెట్ అభిమానిని ఉర్రూతలు ఊగించేందుకు సిద్ధమైంది. అప్పటి వరకూ సహచరులుగా ఉన్న వారు ప�
ఎడారి హీట్లో.. అరేబియన్ నైట్స్లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. ఐపీఎల్ రెడీ అయిపోతుంది.. సిక్సర్లు, ఫోర్లు.. అలుపు లేకుండా బాదినోడికి..అందినంత పరుగుల దాహం తీర్చేందుకు సిద్ధం అవుతుంది. బ్యాట్కు, బాల్కు
ఎడారి హీట్లో.. ఎవ్వరూ లేని స్టేడియాల్లో అరేబియన్ నైట్స్లో.. ఇసుక తిన్నెల్లో.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. పది టీమ్లు.. పోటాపోటీగా ఐపీఎల్ 13వ సీజన్కు సిద్ధం అవుతున్నాయి. అలుపు లేకుండా బాదేవారు.. టెక్నిక్గా బౌలింగ్ వేసి వికె
మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్లో ఫైనల్ చేసినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�
మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రే�
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. శనివారం (జూన్ 6, 2020) నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మృతి చెందాడు. బిజినేపల్లి మండల�
మీకు కాఫీ తాగాలని ఉందా..టిఫిన్ తినాలని ఉందా..ఆ ఏముంది..ఇంట్లో చేసుకోవచ్చు..లేదా హోటల్లో ఎంచక్కా ఆరగించవచ్చు అని అంటారు..కాదా..కానీ బీచ్లో సముద్రం అలలు..ఒడ్డున కూర్చొని ఆస్వాదిస్తే..ఎలా ఉంటుంది. అయితే..దీనికో కండీషన్ ఉంది. ప్లాస్టిక్ ఇచ్చేయండి.. �
కరీంనగర్ జిల్లా అలుగునూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై నుంచి లోయర్ మానేరు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.