Home » Operation Akarsh
ఏపీలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేచింది. టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు పార్టీ మార్చాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం మంత్రులను రంగంలోకి దించింది. ఈ మేరకు కొడాలి నాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బాలి�
ఆకాశమంత పందిరి వేశారు... భూదేవంత మండపం వేశారు... అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. కానీ అందరూ ఆ వేడుక గురించి కాకుండా... దానికి హాజరైన అతిథుల
తెలంగాణలో టీడీపీ పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ క్రమక్రమంగా బలహీన పడుతున్న సంగతి తెలిసిందే. మెజార్టీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెంద�
గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం అడ్రస్ గల్లంతు చేసేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పక్కాప్లాన్ గీశారు కేసీఆర్. టీఆర్ఎస్లో సీఎల
వరుస వలసలతో కాంగ్రెస్ విలవిలలాడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్తో కకావికలమవుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా హ్యాండిచ్చేస్తున్న నేతలు..
వైసీపీలోకి వలసల జోరు ఊపందుకుంటోందా..? టీడీపీ నుంచి మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంపవనున్నారా..?
సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు జోరందుకున్నాయి. మొన్న మేడా, నిన్న ఆమంచి.. నేడు అవంతి.. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. వీరి బాటలోనే మరికొందరు చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. నేతలు ఒక్కొ