-
Home » padi Kaushik Reddy
padi Kaushik Reddy
ఫ్రస్టేషన్లో నోరు జారా, ఇక వదిలేయండి- ఐపీఎస్ల సంఘానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు
సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో కొందరు తనను అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని వాపోయారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్.. సారీ చెప్పాలని డిమాండ్
ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హితవు పలికింది ఐపీఎస్ అధికారుల సంఘం.
సీబీఐ విచారణ జరిపించాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు.. అసలేం జరిగిందంటే?
గ్రూప్-1 పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరును కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో నిరుద్యోగుల పక్షాన, పేపర్ లీకేజీల వంటి అంశ�
రోజుకో మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్.. సీఎం రేవంత్ను ఇరకాటంలో పెట్టేలా బీఆర్ఎస్ రివర్స్ గేమ్
సిట్ దర్యాప్తు అంటూ ఇస్తున్న లీకులతో అడ్డగోలు ప్రచారం జరుగుతోందని బీఆర్ఎస్ అధినాయకత్వం గ్రహించిందట. అందుకే కారు రివర్స్ గేర్ వేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట.
AK 47 అవుతా, ఊహించని సాక్ష్యాలతో వస్తా, మీ అక్రమాలన్నీ బయటపెడతా- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
న్యాయం గెలిచింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు..
క్వారీ యజమానిని బెదిరించారన్న కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
గ్రూప్-1 పరీక్షలో అతిపెద్ద కుంభకోణం జరిగింది, రద్దు చేయాలి- పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే సీబీఐ విచారణ జరపాలి. రేవంత్ రెడ్డితో లాలూచీ పడ్డారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎందుకంటే..
మాసబ్ ట్యాంక్ ఇన్ స్పెక్టర్ ను ఈ కేసు దర్యాఫ్తు అధికారిగా నియమించారు పోలీసు ఉన్నతాధికారులు.
బెయిల్ పై బయటకొచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బెయిల్ పై బయటకొచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
బెయిల్ పై బయటకొచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
బెయిల్ మంజూరు కావడంతో స్టేషన్ నుంచి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.