Home » Padma Shri
Mohammad Shareef : ఎంతో మందికి సేవ చేశారు. ఎవరూ లేని వారు చనిపోతే..దగ్గరుండి..అంత్యక్రియలు జరిపించారు. ఒకటి..కాదు..రెండు కాదు..ఏకంగా..25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయించారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైనట్లు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు విషయంలో సినీనటి కంగనా రనౌత్తో సహా చాలా మంది నటులు గట్టిగా మాట్లాడుతున్నారు. కంగనా దీనిని కొద్ది రోజుల క్రితం ‘ప్రణాళికాబద్ధమైన హత్య’ గా అభివర్ణించింది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ ఎడి�
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషన్, 16 మందికి పద్మ భూషన్, 118మందికి పద్మ శ్రీ అవార్డులు ఇచ్చారు. జగదీశ్ లాల్ అహూజా(
పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసనగా 2006లో తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని ప్రముఖ మణిపురీ డైరక్టర్ అరిభమ్ శ్యామ్ శర్మ ఆదివారం(ఫిబ్రవరి-3,2019) సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చ�
నటదిగ్గజం మోహన్ లాల్కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇటు కమర్షియల్ సినిమాలు.. అటు కళాత్మక సినిమాలు.. రెండింటిలోనూ ఆరితేరారు. తనలోని నటుడిని ఎలివేట్ చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. ర�
క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. 70వ రిపబ్లిడేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన ప్రముఖులను పద్మ పురస్కారాలకు ఎంపిక