Home » Pakistan Drones
చరిత్రలో నిలిచిపోయేలా ఇండియన్ ఆర్మీ తన వెపన్స్ ని వాడింది. పాక్ లెక్కలేనన్ని డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడగా..
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది.
ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
36 ప్రదేశాల్లో చొరబాటుకు దాదాపు 300 నుండి 400 డ్రోన్లను ఉపయోగించారు.
ఎల్ వోసీ వెంబడి వార్ సైరన్ ను మోగించింది ఇండియన్ ఆర్మీ.
వెంటనే రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసింది.
ఈక్రమంలో భారత్ గగనతలంలోకి ఎటువంటి డ్రోన్ వచ్చినా దాని కూల్చివేసేందుకు భారత్ ఆర్మీ వినూత్న విధానం అవలంభించనుంది. డ్రోన్లను కూల్చివేయటానికి గ్రద్దలను రంగంలోకి దించుతోంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలకు ట్రైనింగ్ ఇస్తోంది.
పంజాబ్లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో మరో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన BSF బలగాలు దానిని కూల్చివేసాయి.