Home » Pakisthan
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీర్, మైనారిటీ హక్కులపై పాకిస్థాన్ వంచనను భారత్ తప్పుబట్టింది. జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని భారత్ కోరింది....
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుష్రాబీబీతో చేసుకున్న మూడవ వివాహం ఇస్లాంకు విరుద్ధంగా జరిగిందని న్యాయస్థానం పేర్కొంది. ఈ వివాహం కేసులో కోర్టు ఇమ్రాన్ కు సమన్లు జారీ చేసింది....
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్థిక సంక్షోభానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ స్పైమాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని ఆయన ఆరోపించారు....
సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది.....
పాక్ ఆక్రమిత కశ్మీరుపై కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ బాంబు పేల్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) త్వరలో భారత్లో విలీనమవుతుందని కేంద్ర మంత్రి వీకే సింగ్ ప్రకటించారు....
పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉగ్రవాదులు మరో సారి పేలుడుకు పాల్పడ్డారు. పాక్ దేశం ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని పెషావర్లో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది ఒకరు మరణించగా,మరో 8 మంది గాయ�
పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత్ వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న టాప్ టెర్రరిస్ట్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యారు.....
Pakistan : పాకిస్థాన్ దేశంలోని చిత్రాల్ ప్రాంతంలో తాలిబన్ మిలిటెంట్లు దాడి చేశారు. అప్ఘాన్ సరిహద్దు దగ్గర జరిగిన పోరులో 16 మంది మరణించారు. అప్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చిత్రాల్ జిల్లాలో తమ పోస్టులపై తెహ్రీక్-ఇ-తాలిబాన�
భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు లక్ష్యంగా చేసుకొని కొంతమంది మహిళా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్లను సృష్టించారని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి 14 మంది �
న్యూఢిల్లీలో జి-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దుల్లో భారతీయ వైమానిక దళం త్రిశూల్ పేరిట సైనిక విన్యాసాలు చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 14వతేదీ వరకు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంట వైమానిక దళం శిక్షణ వ్యాయామం చేయనుంది..