-
Home » Paralympics 2024
Paralympics 2024
పారా అథ్లెట్లపై కాసుల వర్షం..
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత పారా అథ్లెట్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు.
మరుగుజ్జు అని హేళన చేశారు.. ఇప్పుడు దేశానికి స్వర్ణం తెచ్చాడు
నవదీప్ తొలుత రెజ్లర్ కావాలని అనుకున్నాడట. కానీ, చిన్నతనంలోనే వెన్ను గాయం కారణంగా రెజ్లింగ్ కలను దూరం చేసుకున్నాడు.
ప్రతిభకుతోడు అదృష్టం కలిసొచ్చింది.. జావెలిన్లో సత్తాచాటిన నవదీప్.. పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం
పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ విభాగంలో భారత పారా అథ్లెట్ నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు.
భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
పారాలింపిక్స్లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
పారాలింపిక్స్లో సరికొత్త చరిత్ర.. భారత్ @ 24
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత పారా అథ్లెట్లు అంచనాలను మించి రాణిస్తున్నారు.
భారత్ ఖాతాలో మరో పతకం.. సచిన్కు రజతం..
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది.
అబ్బురపర్చిన పారా ఆర్చర్ శీతల్ ప్రదర్శన.. అప్పట్లో ఇచ్చిన ఆఫర్ను అంగీకరించాలని ఆనంద్ మహీంద్ర విజ్ఞప్తి
ఆమె వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తూ.. గతంలో తాను ఆమెకు ఇచ్చిన ఓ మాటను గుర్తుచేసుకున్నారు.
Paralympics 2024: పారాలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా
టోక్యో పారాలింపిక్స్లో కూడా అవనీ లేఖరా బంగారు పతకాన్ని సాధించింది.