Home » Paris Olympics 2024
సోషల్ మీడియా వేదికగా స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్ప స్పందించింది. తమకు ఎలాంటి నిధులు అందలేదని స్పష్టం చేసింది.
జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్లో అదరగొట్టారు.
ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా మాత్రం భారత్కు రావడం లేదు. అతడు జర్మనీకి వెళ్లాడు.
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.
పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో అమెరికా, చైనా మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది. సొంతగడ్డపై 2008లో జరిగిన ఒలింపిక్స్ లో ఒక్కసారి మాత్రమే ..
2020 టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. పారిస్ లో మాత్రం కేవలం ఆరు పతకాలకే పరిమితం అయింది.
తాజాగా పతకం గెలచుకున్న ఓ అథ్లెట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పారిస్ ఒలింపిక్స్లో మరో అథ్లెట్ పై అనర్హత వేటు పడింది.
పారిస్ ఒలింపిక్స్లో అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.