Home » Paris Olympics 2024
పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ సత్తా చాటాడు.
రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
ఈ మెడల్తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్లో భారత్కు ఇదే తొలి మెడల్. 2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ను అమన్ గెలుచుకున్నాడు. 2022లో ఆసియా క్రీడల్లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.
ఎవరైనా సొంత టాలెంట్తో పైకి వచ్చి ఏదైనా సాధిస్తే వారు సాధించిన ఘనతను తమ ఖాతాలో వేసుకుంటారు రాజకీయ నాయకులు. తమ వల్లే గెలిచాడంటూ..
పారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.
పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తరువాత నీరజ్ చోప్రా మాట్లాడారు. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ..