Home » Paris Olympics 2024
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు స్పెయిన్ తో తలపడిన భారత్ జట్టు.. 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు.
భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ పై భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మూడేళ్ల నిషేదం విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్లో భారత ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్కు ముందు అనూహ్యరీతిలో వైదొలగాల్సి వచ్చింది.
కేవలం 100 గ్రాముల ఓవర్ వెయిట్ ఉన్నందుకు రెజ్లర్ వినేశ్ పొగట్ను అనర్హురాలిగా ప్రకటించడం కరెక్ట్ కాదని.. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా క్రికెట్లో రోహిత్ శర్మ దుమ్మురేపుతున్నాడని..
పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్లకు ఏదీ కలిసి రావడం లేదు.
పారిస్ ఒలింపిక్స్లో ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే క్యాష్ ప్రైజ్ ఇస్తానని టీమిండియా వికెట్ కీపర్ రిషల్ పంత్ ప్రకటించాడు. ఎవరికో తెలుసా?
పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా– రాత్రి 11.55 గంటలకు..
అందరికీ తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, తనను క్షమించాలని ఎక్స్లో పోస్ట్ చేసింది.