-
Home » Parliament Monsoon Session
Parliament Monsoon Session
ప్రధానిని కూడా తప్పించే బిల్లు.. ఏంటిది? ఇందులో ఏముంది? విపక్షాల అభ్యంతరం ఏంటి?
PM Removal Bill: కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ సరికొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు
ఉగ్రవాదులను చంపితే విపక్షాలకు సంతోషం లేదు.. పాకిస్థాన్ను కాపాడితే కాంగ్రెస్కు ఏం వస్తుంది..? : లోక్సభలో అమిత్ షా ఫైర్
లోక్సభలో రెండోరోజు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై.. పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన.. వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.
కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకలా అన్నాడు.. పహల్గామ్ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు.. ఖర్గే వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఏం చెప్పారంటే..?
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.
భారత బలగాల ప్రతాపాన్ని ప్రపంచం చూసింది.. పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ కీలక సూచన
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడే లాస్ట్.. తెగని మణిపూర్ అశం, ఆఖరిలో అధిర్ హైలైట్
ఈ అంశం చివరి రోజైన నేడు కూడా హాట్ హాట్ గానే ఉండనుంది. అయితే దీనికి తోడు అధీర్ రంజన్ సస్పెన్షన్ కూడా ప్రస్తావనకు రానుంది. ఈ రెండు అంశాలపైనే విపక్షాలు సభలో అలజడి రేపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది
Bandi Sanjay : భారత మాత వైపు చూస్తే కళ్ళు పీకి బొందపెట్టే హీరో మోదీ, తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్- పార్లమెంటులో బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్
శక్తిమంతమైన భారత నిర్మాణం కోసం ఎన్డీఏ పని చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు. Bandi Sanjay - Parliament
No Confidence Motion: మోదీది తక్కువ కులం కాబట్టే.. పార్లమెంటులో రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ బీజేపీ నేత
రాహుల్ పార్లమెంట్లో ముందుగా మాట్లాడబోతున్నారని వార్తలు వచ్చాయని, అయితే ఆయన ఆలస్యంగా లేవడం వల్ల ఆయన మాట్లాడలేకపోయారంటూ దూబే సెటైర్లు విసిరారు
Meenakshi Lekhi: పార్లమెంటులో ఈడీ గురించి మాట్లాడి అడ్డంగా ఇరుక్కున్న కేంద్ర మంత్రి
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీనాక్షీ లేఖి చేసిన ప్రసంగంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేసిందని అన్నారు
Delhi Ordinance Bill: లోక్సభ ఆమోదం పొందిన ఢిల్లీ ఆర్డినెన్స్.. రాజ్యసభ కూడా గట్టెక్కినట్టే
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో తొమ్మిది మంది సభ్యులున్నారు. అదే సమయంలో, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమికి చెందిన పార్టీల నుంచి 101 మంది ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు.