Home » Pawan kalyan
పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో మన్యం మొత్తం కూటమి సర్కార్ కే ఓటేయాలని కోరారు.
తాజాగా అషురెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ని మొదటి సారి కలిసినప్పుడు ఏం జరిగింది అని ఆసక్తికర విషయం తెలిపింది.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంకు వెళ్లనున్నారు.
నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక వెళ్లి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న టాక్.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు ప్రదీప్.
"జగన్కి ప్రస్తుత జాతకరీత్యా బలం బాగా తగ్గింది, మౌనంగా ఉండడం, తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం" అని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు.
సినిమాలు అప్పట్లో ఫ్లాప్ అయినా ఇప్పుడు రీ రిలీజ్ అయి మంచి రీచ్ తెచ్చుకున్నాయి.
తాజాగా సినిమా నిర్మాత, మైత్రి అధినేతల్లో ఒకరైన రవిశంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు.