Home » pcb
పాకిస్థాన్, శ్రీలంకలో ఆసియా కప్ 2023 మ్యాచులు జరగనున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 విషయంలో పాకిస్థాన్ క్రీడాశాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాక్ ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఆసియా కప్ ఆడటానికి తమ పాకిస్థాన్ జట్టు సరిహద్దు దాటి భారతదేశానికి �
అక్టోబర్ 15న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు వేదికైన చెన్నై స్టేడియంతో పాటు, పాకిస్థాన్ మ్యాచ్లు ఆడే బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్లను పాకిస్థాన్ భద్రతా బృందం త్వరలో సందర్శించనుంది.
టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంక, ఒమన్, యుఏఈ లేదా ఇంగ్లాండ్లోని మైదానాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ దేశంలో భారత్ జట్టు ఆసియా కప్లో ఆడుతుందనేది ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినప్పటికీ, ఎక్కువశాతం యూఏఈ మైదానాల్లో టీమిండియా మ్యాచ్ �
టీమిండియా తరహాలో పాకిస్థాన్ జట్టు ఎందుకు ప్రయత్నం చేయడం లేదని పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. మాజీ స్పిన్నర్ మహ్మద్ హారిస్కు సరియైన అవకాశం ఇవ్వటం లేదని, మహ్మద్ రిజ్వాన్కు బ్యాకప్గా మహ్మద్ హారిస్కు ప్రాధాన్యం ఇవ్వకపో�
పాకిస్థాన్ పురుషుల జట్టు జాతీయ సెలక్షన్ కమిటీకి తాత్కాలిక చైర్మన్గా నియమాకంపై షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ ఈ బాధ్యతను అప్పగించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నా సామర్థ్యానికి తగినట్లుగా ఈ బాధ్యతను
ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవాదనకూడా వినిపిస్తోంది.. రమీజ్ రాజాను అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నియమించింది. ఇమ్రాన్కు రమీజ్ రాజా దగ్గరి వ్యక్తి. ఈ పరిణామాల �
ఇటీవల ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో పాక్ 3-0తో ఓటమి పాలైంది. పాక్ ఘోర ఓటమితో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
2023, అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే, ఇప్పుడు ఈ టోర్నీ నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పాక్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక కారణమే.
వచ్చే ఐసీసీ ప్రపంచ కప్లో అన్ని అగ్రశ్రేణి జట్లు పాల్గొంటాయని, అందులో పాకిస్థాన్ కూడా ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.