Home » pcb
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు పాల్గోదని బీసీసీఐ ప్రకటించిన విషయం విధితమే. దీంతో పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. నిర్ణయం మార్చుకోకపోతే వచ్చే ఏడాది భారత్లో జరిగే ప్రపంచ్ కప్ను బహిష్
జైషా చేసిన ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్లో ఆసియా కప్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి దాదాపు సంవత్సర కాలం సమయం ఉంద�
పాకిస్తాన్ మహిళా సూపర్ లీగ్ స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్లో జాతీయ జట్టు పేలవ ప్రదర్శనతో..
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది.
ఇంగ్లండ్ - పాక్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తిలకించడానికి భారీగానే ప్రేక్షకులు వచ్చారు. మ్యాచ్ 9 ఓవర్ జరుగుతోంది. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు రిజ్వాన్, ఫఖార్ బ్యాటింగ్ చేస్తున్నారు. అనూహ్యంగా అందరి దృష్టి ఓ యువకుడు, ఓ యువతిపై నెలకొంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వడంలో బంగ్లాదేశ్తో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆసియా కప్కు ఆతిథ్యం వహించన�
ప్లేయర్లకు ఫిట్నెస్ తప్పనిసరని తెలిసిందే కానీ, ఫిట్నెస్ మీదే ఆధారపడి మ్యాచ్ ఫీజులు డిసైడ్ అవుతాయని ఊహించి ఉండరు. పాక్ ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఇదే షాక్ ఇచ్చింది. దానికి కారణం లేకపోలేదు.. 2019వరల్డ్ కప్ సమయంలో పాకి్ క్రికెటర్లు అభిమాన�
మరో నాలుగో రోజుల్లో దీపావళి వస్తోంది. ఈ పండుగ అంటేనే బాంబులు, పటాకులు లేదా టపాసుల గోలతో వెలిగిపోతుంది. ప్రధానగా చిన్న పిల్లలైతే బాంబుల మోత లేనిదే దీపావళి సెలెబ్రేట్ చేసుకోలేరు. పెద్ద వాళ్ళు కూడా టపాసులు కాలుస్తూ..ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కళ్�
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 వరల్డ్ కప్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మే 23నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నమెంట్కు సర్వం సిద్ధం కావడంతో 15మంది కూడిన జట్టును విడుదల చేసింది. ప్రపంచ కప్లో ఆడాలని ఎన్నో కలలు కన్న మొహ�
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరో మాట లేకుండా బీసీసీఐకి 1.6 మిలియన్ డాలర్లు చెల్లించింది. బీసీసీఐ తమతో ఆడాల్సిన ఆరు ద్వైపాక్షిక సిరీస్ల ఒప్పందాన్ని ఉల్లంఘించందంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మే�