-
Home » PDS rice
PDS rice
రాజకీయ వైరం ఉన్నా.. చంద్రబాబు ఆ విషయంలో హూందాగా వ్యవహరించారు : పేర్ని నాని
గోడౌన్ లో స్టాక్ తగ్గిందని సిబ్బంది చెప్తే మాకు తెలిసింది. తెలియగానే జాయిన్ కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత వహిస్తూ తగ్గిన బియ్యానికి డబ్బులు ..
స్మగ్లర్లు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు వార్నింగ్
ధాన్యం సేకరణ కేంద్రానికి ఇవాళ చెప్పి వచ్చినట్లు.. ఇకపై చెప్పి రానని చంద్రబాబు అన్నారు.
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణపై సిట్ ఏర్పాటు..
కాకినాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది.
నన్ను కాకినాడకు రావొద్దన్నారు, డిప్యూటీ సీఎం అయిన నాకే అధికారులు సహకరించలేదు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం..
కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకస్మిక తనిఖీలు.. వారికి సీరియస్ వార్నింగ్..
నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోర్టు అధికారులపై చర్యలు తప్పవన్నారు పవన్ కల్యాణ్.
రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్..
ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడీ, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
అక్రమ బియ్యం వ్యాపారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్
ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది.
TRS : వరి వార్.. నేడే టీఆర్ఎస్ నిరసనలు
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు దిగుతుంది అధికార టీఆర్ఎస్. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేలాది మందిగా నిరసన తెలపనున్నారు.
Ration Rice : ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం జిల్లాలో ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలింపు : ఇద్దరు అరెస్టు
రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరోంచకు అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంథని వెళ్ళే మార్గంలో గుంజపడుగు దగ్గర పోలీసులు పట్టుకున్నా