Home » peddapalli district
ఇద్దరి మధ్య రాజీ ఏమైనా కుదిరిందా అంటూ రకరకాల పొలిటికల్ గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయంట.
తన కుమార్తెను వేరే కులం వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకొని యువతి తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడి పుట్టినరోజు నాడు గొడ్డలితో వెంటబడి హతమార్చాడు.
ఇటీవల బదిలీపై వచ్చిన పోస్ట్ మాస్టర్ శివకుమార్.. అనుమానం వచ్చి పలు ఖాతాలను తనిఖీలు చేయగా.. ఘరానా మోసం వెలుగుచూసింది.
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది,
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ ఏరియాలో ఆగస్టు 19న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సింగరేణి కార్మికుడు కొరికొప్పుల రాజేందర్ను తుపాకితో దారుణంగా కాల్చి చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
గుప్తనిధుల వేటగాళ్ల కన్ను ఓ చారిత్రాత్మక గుట్టపై పడింది. ఆ గుట్ట కింద కోట్లు విలువ చేసే సంపద ఉందంటూ ప్రచారం జరుగుతోంది. లంకె బిందెలు.. బంగారు నాణేలు ఉన్నాయంటూ పుకార్లు షికారు చేస్తుండటంతో.. గుట్టపై తవ్వకాలు మొదలుపెట్టారు కేటుగాళ్లు. గుప్తని�
విద్యార్థులను సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయుడు విద్యార్థినులకు సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా ధర్మ
నొప్పులు భరించలేక ఉమ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఉమ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. మూడుసార్లు కుట్లు వేసినా.. ఎందుకు సరిగ్గా అతుక్కోలేదని ప్రశ్నించారు.
బానయ్యకు ఇద్దరు భార్యలు. 16 సంవత్సరాల క్రితం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుకను రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు.
పెళ్లికి నిరాకరించిందనే కోపంతో, ప్రియుడు, తన ప్రియురాలిని గొంతు కొసి దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూ టౌన్ 8వ కాలనీలో జరిగింది.