Home » Peddapalli
lawyer couple murder : లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు.. మంథనిలో వామనరావును దంపతులను అత్యంత దారుణంగా హత్య చేయడానికి నిందితులు కుంట శ్రీను, చిరంజీవి వాడిన మరణాయుధాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.. హత్య చేశాక నింద
Gold smuggling case in Peddapalli : పెద్దపల్లి జిల్లాలో బంగారం చోరీ కేసును పోలీసు చేధించారు. కారు ప్రమాదంలో బంగారు వ్యాపారులు మృతి చెందిన కేసులో.. బంగారం చోరీకి గురైనట్లు బంధువులు ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు…. మృతుల నుంచి సుమారు 2 కిలోల 300 గ్రాము
Lawyer Vamanrao couple murder case : మంథనిలో న్యాయవాది వామన్రావు దంపతులను చంపిందెవరు.. హత్య చేయించిందెవరు.. ఈ కేసులో అసలు సూత్రదారులెవరు.. పాత్రదారులెవరు.. ఆలయానికి సంబంధించిన వివాదమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నా.. అసలు హత్య కేసులో ఏం జరిగింది. వామన్రావు, న�
Corona for Basanth Nagar toll gate staff : తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కరోనా అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం, ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ అలజడి మొదలైంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పెద్దపల్లి
Manthani Lawyers Murder : వామన్రావు హత్య కేసులో నిందితునిగా ఉన్న బిట్టు శ్రీనుకు కూడా నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ అయిన పుట్ట మధుకు మేనల్లుడైన బిట్టు శ్రీనుపై గతంలో రౌడీషీట్ ఓపెన్ అయింది. పుట్ట మధుకు రాజ
Manthani Couples Murder : లాయర్ వామన్ రావు, ఆయన భార్య నాగమణిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు మంథని మున్సిపల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వారిని కోర్టులో ప్�
police arrest chiranjeevi, kunta srinivas: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసుని పోలీసులు 24గంట్లో చేధించారు. ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు కుంట శ్రీనివాస్, అక్కపాక కుమ
bandi sanjay on advocate couple murder: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వామన్రావు తల్లిదండ్ర�
highcourt issue notice to kcr government: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్యని తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 1 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Lawyer Vaman Rao couple Murder : ఎంత పగ, ఎంత కక్ష. వామన్ రావుపై ఎంత ద్వేషం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తులతో నరికి చంపారు. వామన్ రావు భూమిపై మిగిలి ఉండకూడదు.. మాకు అడ్డు రాకూడదనే లక్ష్యంతో అతనిపై విచక్షణ మరిచి దాడి చేశారు. ఉన్మాదంగా, ఫ్యాక్షనిస్టులు సైతం