Home » penamaluru
ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలంగా పని చేశారు రామారావు. గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందడం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.
నూజివీడులో అందరినీ కలుపుకుని పోతూ టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు పార్థసారథి
పార్థసారథి ఎంట్రీతో నూజివీడు టీడీపీలో రాజకీయం వేడెక్కింది.
వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు అట్లా చిన వెంకట రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని భావించగా ఆ చేరిక వాయిదా పడింది.
పార్థసారథికి సీటు కేటాయింపుపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెనమలూరు నుంచి టికెట్ కావాలని పట్టుబడుతున్న..
కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గం సీటును పార్థసారథికి ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటన్నది చర్చించారు. బోడె ప్రసాద్ కు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.