Home » People Media Factory
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు లాక్ అయ్యింది. మెగా సుప్రీం సాయి దుర్గ తేజ(Maruthi-Sai Durga Tej) మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మిరాయ్ సినిమాతో తమ సంస్థలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad). కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.
హారర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది.(Prabhas)
రెండు రోజులక్రితం రాజాసాబ్ దర్శక నిర్మాతలపై ఢిల్లీకి చెందిన IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఢిల్లీకి చెందిన IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ ప్రభాస్ రాజాసాబ్ దర్శక నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
రాజాసాబ్ టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
నరుడి బ్రతుకు నటన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..
భారీ బడ్జెట్ తో పాటలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెలుగు - హిందీ - బెంగాలీ భాషల్లో స్వతంత్రం ముందు బెంగాల్ లో జరిగిన ఓ ఘటన ఆధారంగా మా కాళీ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ VN ఆదిత్య మాట్లాడుతూ.. నా సినిమా పూర్తయినా కూడా నిర్మాతలు రిలీజ్ చెయ్యట్లేదు అని కామెంట్స్ చేసారు.