Home » People Media Factory
రెండు రోజులక్రితం రాజాసాబ్ దర్శక నిర్మాతలపై ఢిల్లీకి చెందిన IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఢిల్లీకి చెందిన IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ ప్రభాస్ రాజాసాబ్ దర్శక నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
రాజాసాబ్ టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
నరుడి బ్రతుకు నటన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..
భారీ బడ్జెట్ తో పాటలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెలుగు - హిందీ - బెంగాలీ భాషల్లో స్వతంత్రం ముందు బెంగాల్ లో జరిగిన ఓ ఘటన ఆధారంగా మా కాళీ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ VN ఆదిత్య మాట్లాడుతూ.. నా సినిమా పూర్తయినా కూడా నిర్మాతలు రిలీజ్ చెయ్యట్లేదు అని కామెంట్స్ చేసారు.
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా మొదలుపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజా కార్య�
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నేడు అధికారికంగా పాన్ ఇండియా సినిమా ప్రకటించారు.
ప్రస్తుతం దక్షిణాదిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హవా నడుస్తోంది.