Home » People Media Factory
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
యంగ్ టాలెంటెడ్ క్రియేటర్స్కి గుడ్ న్యూస్. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ బ్యానర్ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’.. వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి.’ కలసి చిత్రాలు నిర్మించాలని నిర్ణయించు
Nishabdham Trailer: తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిశ్శబ్దం/సైలెన్స్ చిత్రం ట్రైలర్ సోమవారం విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ఆర్. మాధవన్ మరియు అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, షాలిని �
Nishabdham Direct Digital Release: తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిశ్శబ్దం/సైలెన్స్ చిత్రం యొక్క డైరెక్ట్ టూ సర్వీస్ ప్రపంచ ప్రీమియర్ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ రోజు ప్రకటించింది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో, పీపుల్ మీడియా ఫ్య�
అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ తిరుమల తిరుపతిలో పూజాకార్యక్రమాలతో ప్రారంభం..
'శ్రీవిష్ణు' హీరోగా 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' చిత్రం ‘రాజ రాజ చోర’..
కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ‘పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం..
అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల..
అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ ఫిక్స్..