Home » People Media Factory
తాజాగా నేడు శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమా ప్రకటించారు.
తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ 'ఒరిజినల్' అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూలను సౌమ్య హోస్ట్ చేస్తుండగా పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది.
'ఈగల్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.21 కోట్లు జరిగినట్లు చర్చ జరుగుతోంది. మరో రూ.22 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ దిశగా అడుగులు వేసి ఈ సినిమా హిట్ కొడుతుందా?
మాస్ మహరాజా రవితేజ జనవరి 26న బర్త్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈగల్ మూవీ టీమ్ రవితేజకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది.
సంక్రాంతి నుంచి తప్పుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామన్నారు. దీంతో ఈగల్ సినిమాని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.
ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్కి డేట్, టైమ్ ఫిక్స్ అయ్యింది. ఆ వివరాలను ఈ సినిమా నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీనిపై మొదటిసారి రవితేజ(Raviteja), చిత్రయూనిట్ స్పందించారు.
కొత్తగా ఒక ఓటీటీ షో ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మనోజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ విన్ యాప్ కోసం మంచు మనోజ్ హోస్ట్ గా కొత్త షోని ప్లాన్ చేస్తున్నారు.
సినిమాలే కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల ఓటీటీ, టీవీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆహా ఓటీటీ కోసం పలు సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. ఓ టీవీ ఛానల్ లో అలా మొదలైంది అనే ఓ షోని కూడా నిర్మిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమాలు, సిరీస్ లు, ట�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.