Home » people
ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో పాము కాటు మరణాలు వెలగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
రోజులో 85 డెసిబెల్స్ మించి ఆడియో వింటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కవగా ఉంటుందని అమెరికాకు చెందిన చారిటీ సంస్ధ తన పరిశోధనలో తేల్చింది.
దేశవ్యాప్తంగా చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరుగుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
నేను దేవుడిని కాదు
యునెస్కో గుర్తంపు పొందిన ‘నజరీన్’ వేడుకల్లో కరోనా నినాదం వినిపించింది. వెనుజులాలో ఓ తెగ ప్రజలు నజరీన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ఈ దెయ్యాల వలె వేషాలు వేసుకుని గో కరోనా గో అంటూ నినాదాలు చేశారు.
Rarest Fish In Japan : జపాన్ వాసులు చేపలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సీ-ఫుడ్ అంటే ప్రాణంగా తింటారు.చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతుంటారు. ఆయా చేపల్లో రుచిని బట్టి వాటి రేట్ల డిమాండ్ ఉంటుంది. వాటిలో ఉండే పోషక విలువలను బట్టి కూడా రేట్లు కూడ
AB లేదా B పాజిటివ్ బ్లడ్ గ్రూపుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సూచించింది.
రాయలసీమకు తలమానికం అయిన రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.
MODI దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం వర్చువల్ విధాన
కేంద్రప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.