Home » people
Lock down news Hyderabad becoming vacant : హైదబాద్ గా పిలుచుకునే మన భాగ్యనగరం లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధుల్ని కల్పించింది. వలసజీవిని అక్కున చేర్చుకున్న భాగ్యనగరం నేడు మరోసారి ఖాళీ అవుతోంది. పొట్ట చేత పట్టుకుని కుటుంబంతో సహా తరలి వచ్చిన వలస జీవిమరోసారి బెంబేలెత్తిప
సెకండ్వేవ్ సునామీలా వస్తోందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జి. శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి చివర్లో 2వందలున్న కేసులు...ఇప్పుడు ఐదువేలు దాటాయని తెలిపారు. నాలుగువారాల్లో కేసులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
robbing people by using monkeys : దోపిడీలు చేయటంలో కేటుగాళ్లు ఆరితేరిపోయారు.దోపిడీలు చేయటంలో కొత్త రకం యోచన చేశారు ఇద్దరు యువకులు దాని కోసం పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. దాని కోసం కోతుల్ని ఉపయోగించారు. అడవుల్లో ఉండే కోతుల్ని పట్టుకుని జనావాసాల్లోకి తీసుకొచ్చి
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కట్టలు తెంచుకుంది. నిత్యం మినిమం లక్ష మందని పలకరిస్తోంది. జనాలను ఆసుపత్రి పాలుజేస్తోంది.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు.
వ్యాక్సినేషన్పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్న మాట.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు… కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ.. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లను మరో 9 నెలల్లో వినియోగించుకోకపోతే అవి నిరూపయోగంగా మారి�
electricity bill meter uttarakhand up rampur people problem : భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ పాలకులు చెప్పే గప్పాలకు కొదువ లేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు దాటుతున్నా దేశాలో చాలా గ్రామాలకు..ప్రాంతాలకు విద్యుత్ సదుపాయం కూడా లేదు. అటువంటి ఓ గ్రామం ఉత్తరప్రదేశ్, ఉత్తర�
కరెంట్ బిల్లు రూ. 12వేల 500.. అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. వాళ్లింట్లో ఫ్రిడ్జ్, ఏ/సీ, వాషింగ్ మిషన్, టీవీ ఇలా ఉంటే తప్ప అంత కరెంట్ బిల్లు రాదు అనుకుంటాం కదా? కానీ వచ్చింది.. ఓ పేదవాడి ఇంటికి ఒక్క లైటు మాత్రమే ఉండే గూడుకు కరెంట్ బిల్ రూ. 12,500 వచ్చింది.. ఇద�