Home » people
మెట్రో స్టేషన్ లో బ్యానర్లు, స్టాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న ప్రకటనలకు అవకాశం కల్పించింది.
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.
బీఫ్ రోస్ట్, ఆనియన్ గ్రేవ్ కోసం 128 కిలో మీటర్లు హెలికాప్టర్ లో ప్రయాణించాడు...
Earthquake in Guntur : గుంటూరు జిల్లాలో భూ కంపం సంభవించింది. రాజధాని ప్రాంతంలో వేకువజామున భూమి కంపించింది. తాడికొండ- తుళ్ళూరు మండల్లాల్లో భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగుల తీశారు. తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాలకు భూమి కంపించిందని స్థానికులు �
Tigers roam in joint Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు టెన్షన్ పెడుతున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు.. ఇప్పుడు గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి పశువులను పొట్టన పెట్టుకుంటుడంతో.. గిరిజన గ్రామా�
Stop the campaign – Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో… వాటిపై ఆయన స్పందించారు. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డు
stray dog locked up in toilet : టాయిలెట్ లో కుక్క, చిరుత ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతర జంతువులను చంపే అలవాటు ఉన్న చిరుత..కుక్కను ఏమీ చేయకపోవడం విశేషం. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా…ఆరు గంటల వరకు అందులో ఉన్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు అక�
Delhi Sero Survey : దేశ రాజధాని ఢిల్లీలో 56 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే వెల్లడిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం, NDMC ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతాలతో సహా..ప్రతి మున్సిపల్ వార్డు నుంచి 100 నమూనాలు సేకరించింది. జనవరి 15 నుంచి 23 మధ్య ఢిల్లీలో 28 వేల మంద�
people Difficulties of Telangana in the Gulf : ఎడారి దేశంలో.. తెలంగాణ వాసుల బతుకులు తడారిపోతున్నాయి. తెలిసి.. తెలిసి కొందరు.. అసలేం తెలియక ఇంకొందరు.. అర్థమయ్యేలోపే అంతా మోసపోతున్నారు. ఇక్కడి నుంచి ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్తున్నారు. తీరా అక్కడికెళ్లాక.. పరిస్థితులన్నీ తలకి�
Beer yoga classes : ఓ చేతిలో బీరు పట్టుకుని యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. యువత బీరు తాగుతూ…యోగా చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. నలుగురితో కలిసి హాయిగా..బీరు సిప్ చేస్తూ..యోగా చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికంతట�