people

    గ్రేటర్ ఎన్నికలు : బాధ్యత ఉండక్కర్లా ? సొంతూళ్లకు చెక్కేసిన జనాలు

    November 30, 2020 / 08:11 PM IST

    Hyderabad Citizens Leaving : రోడ్డు బాగాలేకపోతే మేయర్‌ను తిడుతాం.. మ్యాన్‌హోల్‌ ఓపెన్‌ ఉంటే కార్పొరేటర్‌ను కడిగిపారేస్తాం. మరి మంచి కార్పొరేటర్‌ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందా? లేదా..? వరుసగా సెలవులు వచ్చాయని.. ఉద్యోగులు, విద్యావంతులు ఓటేయకుండా సొంతూళ్

    పెళ్లిళ్లకు 100 మందికి మించి హాజరైతే..రూ. 25వేల జరిమాన

    November 23, 2020 / 10:39 AM IST

    increase the penalty : కరోనా వైరస్ విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకున్నా, భౌతిక దూరం పాటించకుంటే..ఫైన్ లు విధిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్�

    No Mask : 5 నెలల్లో రూ. 78 కోట్ల ఆదాయం

    November 23, 2020 / 05:56 AM IST

    Gujarat, people without masks earned Rs 78 crore : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుడా..రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. Mask ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నాయి. ఎన్నిమార్లు హెచ్చరించినా..పెడచెవిన పెడుతున్నవారి నుంచి ఫైన్ ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. క�

    కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు : సమాధుల్ని కూల్చి ఇసుక తవ్వుతున్న అక్రమార్కులు

    November 19, 2020 / 12:02 PM IST

    sand Illegal mining : కరీంనగర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రామడుగు మండల పరిధిలోని వాగులో యదేశ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇసుక కోసం సమాధులు కూల్చి వాగులో పూడ్చిపెట్టిన శవాలను సైతం బయటకు తీస్తున్నారు. మృతదేహాలు బయటకు రావడంతో రామడుగ�

    పంచరామాలకు వెళ్లాలనుకునే ప్రజలకు APSRTC గుడ్ న్యూస్

    November 19, 2020 / 09:15 AM IST

    కరోనా కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బస్సులు కదులుతున్నాయి. ఆ క్రమంలోనే ఏపీ ప్రజలకు APSRTC గుడ్ న్యూస్ అందించింది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని ఐదు పంచారమాలు అయిన పాలకొల్లు, భీమ

    ‘నా విజయం దుబ్బాక ప్రజలకు అంకితం’ : రఘునందన్ రావు

    November 10, 2020 / 08:10 PM IST

    Raghunandan Rao respond : తన విజయాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రకటించారు. తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ విజయంతో పాలకులకు కనువ�

    రాజకీయ పొత్తులపై ‘కమల్’ క్లారిటీ

    November 3, 2020 / 01:54 PM IST

    Makkal Needhi Maiam will form an alliance with the people 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్(MNM)పార్టీ సిద్దమవుతోంది. రాష్ట్రంలోని ద్రవిడ దిగ్గజ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని కమల్ హాసన్ అంటున్నారు. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్�

    సాయంత్రం 6గంటలకు ఓ విషయం చెప్తా….ఆసక్తి రేపుతున్న మోడీ ట్వీట్

    October 20, 2020 / 02:40 PM IST

    Modi To Address Nation At 6 pm భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఓ ఆశక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ(అక్టోబర్-20,2020)సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలకు ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. , ఏ విషయం మీద మాట్లాడతారన్నది మాత్రం ఆయన ప్రకటించలేదు. అయితే, మోడీ చేసిన ఒక్క లైన్ ట్వీట్

    మీలో ఎవరు మాస్క్ మహారాజు ? కరోనా అంతం చేద్దాం, తెలంగాణ ప్రభుత్వం ప్రచారం

    October 19, 2020 / 11:16 AM IST

    Telangana Govt Guidelines : మీలో ఎవరు మాస్క్ మహారాజు ? కరోనా ఖేల్ ఖతం చేద్దాం..ప్రతి ఇంటా సంబురాలు చేసుకుందాం..అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేపడుతోంది. తెలంగాణ యాసతో కూడుకున్న నినాదాలు, ప్రత్యేక పాటలను ప్రభుత్వం సిద్ధం చేసింది. నినాదాలతో కూడిన పోస్ట�

    వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

    October 17, 2020 / 12:02 PM IST

    Telangana Minister KTR : వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించారు. వరదల వల్ల ప్రాణ నష్టం జరగడం బాధాకరమని, ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వ�

10TV Telugu News