Home » people
కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ�
మానవాళి మనుగడకు ముప్పుగా మారింది కరోనా వైరస్ మహమ్మారి. ఇప్పటికే లక్షలాది మందిని కాటేసింది. కోటిన్నర మంది బాధితులయ్యారు. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టన పెట్టుకుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఇల్లే పదిలం అని యావత్ ప్రపంచం నమ్ముతోంది. ఎవరి ఇంట్లో వా
కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. ప్రతి ఒక్కరిలో ప్రాణభయాన్ని పెంచుతుంది. రోడ్డుపై కరోనా రోగులు కుప్పకూలినా..ప్రాణాలు కోల్పోయినా సాయం పట్టడం సంగతి పక్కన పెడితే కన్నెత్తి చూడటానికి కూడా జనం వణికిపోతున్నారు. కొన్ని చోట్ల క�
ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వ�
బాలీవుడ్ హిట్ మూవీ Bunty and Babli మూవీ గుర్తుండే ఉంటుంది కదా..అందులో హీరో, హీరోయిన్లు కలిసి ప్రజలను బోల్తా కొట్టిస్తూ…దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ సినిమాలాగా కొంతమంది చోరీలు చేస్తున్నారు. ఇదే తరహాలో…చోరీలు చేస్తూ..పోలీసులకు దొరికిపోతున్నారు. ఇల�
భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా- భారత్ ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో యుద్
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఈ సమయంలో వివిధ విషయాలు తెరపైకి రాగా.. వేసవిలో దీని ప్రభావం తక్కువగా ఉంటుందని కొన్నిసార్లు.. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని మరికొన్ని సార్లు అధ్యయనం చెప్పబడింది. ఇప�
తెలంగాణలో బుధవారం (జులై 15, 2020) 1,597 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 796 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్య�
తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరో పది మంది మరణించారు. తాజ
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా వల్ల 17 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపిం�