people

    హైదరాబాద్‌కు వాన గండం : మరో రెండు రోజులు వర్షాలు, 24 మంది మృతి

    October 15, 2020 / 06:42 AM IST

    Hyderabad Heavy rains : హైదరాబాద్‌కి అప్పుడే వాన గండం వదల్లేదు. మరో వాయుగుండం విరుచుకుపడేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌కు పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం మారుతుందని వాతావరణశాఖ �

    దుబ్బాక ఉప ఎన్నిక : ప్రజల తీర్పు ఎటువైపు, మళ్లీ టీఆర్ఎస్ ?

    October 9, 2020 / 07:51 AM IST

    dubaka by election : దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది. దుబ్బాక త్రిముఖ పోరులో ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది. నవంబర్‌ 3న ఉప ఎన్నిక జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌నే అందలం మెక్�

    ఒకేవ్యక్తి రెండు సార్లు ఓటు వేయండి….దుమారం రేపుతున్న ట్రంప్ వ్యాఖ్యలు

    September 4, 2020 / 05:50 PM IST

    ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చ‌ట�

    మోడీ పేరు మీద ఓట్లు వేయరు…ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

    August 28, 2020 / 04:58 PM IST

    కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రధాని మోడీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని ఎక్కువమంది బీజేపీ నాయకులు నమ్ముతుంటారు. కానీ ఉత్త‌రాఖండ్ బీజేపీ అ�

    తెలంగాణలో కొత్త‌గా 1986 కరోనా కేసులు

    July 31, 2020 / 11:10 PM IST

    తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త‌గా 1986 పాజిటివ్ కేసులు న‌మోయ్యాయి. కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 62,703కు చేరింది. క‌రోనాతో �

    శాసన రాజధానిగా అమరావతి… ఆ ప్రాంత ప్రజలేమంటున్నారు?

    July 31, 2020 / 09:10 PM IST

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని �

    ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ….వైజాగ్ ప్రజల సంతోషం

    July 31, 2020 / 07:53 PM IST

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీకి ఇకనుంచి మూడు రాజధానులు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్న�

    న్యాయ రాజధానిగా కర్నూలు…రాయలసీమ ప్రజలు హర్షం

    July 31, 2020 / 06:16 PM IST

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. అయితే కర్నూలును �

    అలనాటి క్వారంటైన్స్ : వైరసులు, బ్యాక్టిరీయాలను వందల ఏళ్ల క్రితం ప్రజలు ఎలా తరమికొట్టారు?

    July 28, 2020 / 06:53 PM IST

    వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూనేవుంటాయి. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్ ను కనుక్కోవాలి. ఎక్కడ ఎలాంటి వైరస్ పుట్టుకొచ్చినా దాన్ని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోపంలో కొత్త వ్యాధ

    తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా కేసులు…447 మంది మృతి

    July 23, 2020 / 11:48 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,567 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50, 826కు చేరాయి. వైరస్ సోకి 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల �

10TV Telugu News